Exclusive

Publication

Byline

ముందుగా సర్పంచ్ ఎన్నికలు.. పాత రిజర్వేషన్లే.. కేబినెట్ కీలక నిర్ణయాలు!

భారతదేశం, నవంబర్ 17 -- తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కొంతకాలంగా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు ని... Read More


తెలంగాణలో మరింత పెరగనున్న చలి.. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా!

భారతదేశం, నవంబర్ 17 -- తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. ఈరోజు నుంచి మరింత పెరగనుంది. ఇప్పటికే జనాలు సాయంత్రం 6 దాటితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. చలికి వణికిపోతున్నారు. ఉదయంపూట భారీగా... Read More


సౌదీ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం!

భారతదేశం, నవంబర్ 17 -- సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో ఘోర ప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌కు చెందిన 45 మంది ఈ ఘటనలో చనిపోయారు. ఒకే వ్యక్తి మాత్రమే బతిక... Read More


ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ II ఫలితాలు విడుదల.. ఇక్కడ నుంచి సెలక్షన్ లిస్టు చూసుకోండి

భారతదేశం, నవంబర్ 17 -- తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 1,284 ల్యాబ్​ టెక్నీషియన్​ గ్రేడ్​ - II పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సెలక్షన్ లిస్టును విడుదల చేసింది. ఈ పోస్టులకు 24,0... Read More


ఐబొమ్మ రవి అరెస్ట్.. సీపీ సజ్జనార్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు!

భారతదేశం, నవంబర్ 17 -- ఐబొమ్మ రవి అరెస్ట్ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస... Read More


ఈ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు జమ.. రైతుల ఖాతాల్లోకి రూ.7000

భారతదేశం, నవంబర్ 17 -- ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడనున్నాయి. ఈ మేరకు తేదీ ఖరారైంది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత డబ్బులు రైతుల ఖాతాల్లో పడనున్నట్టుగా మంత్రి అచ్చెన్నాయుడు... Read More


ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మేం నిర్ణయం తీసుకోవాలా? తెలంగాణ స్పీకర్‌కు సుప్రీం కోర్టు బిగ్‌షాక్

భారతదేశం, నవంబర్ 17 -- సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌ను హెచ్చరించింది. తెలంగాణ స్పీకర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది బీ... Read More


సౌదీ బస్సు ప్రమాదంలో బతికింది ఒక్కరే.. 54 మంది వెళ్లగా 45 మంది మృతి!

భారతదేశం, నవంబర్ 17 -- సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతులు మెుత్తం హైదరాబాద్‌ వాసులు అని అధికారులు తెలిపారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగ... Read More


సౌదీ ప్రమాదంలో బతికింది ఒక్కరే.. మృతి చెందిన హైదరాబాదీలు రెండు కుటుంబాలకు చెందినవారే!

భారతదేశం, నవంబర్ 17 -- సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువగా హైదరాబాద్‌ వాసులు ఉన్నారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సున... Read More


సౌదీ ప్రమాదంలో మృతి చెందిన హైదరాబాదీలు రెండు కుటుంబాలకు చెందినవారే!

భారతదేశం, నవంబర్ 17 -- సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువగా హైదరాబాద్‌ వాసులు ఉన్నారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సున... Read More